కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.2,19,643 కోట్లు కేటాయించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర పోలీస్ బలగాలకు దాదాపు రూ.1,43,276 కోట్లు ఇవ్వనున్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా, తెలంగాణ పదాన్ని �
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంతో పాటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ మెట్రోను వివిధ మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన�
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
CM Revanth | వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా ప్రధానిని మూడుసార్లు కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాన�
UnionBudget 2024 : నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్ దశాదిశా లేదని, కేవలం బిహార్, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డాయి.
Union Budget 2024 : మోదీ ప్రభుత్వం మూడో టర్మ్లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ దేశ తక్షణావసరాలను తీర్చడంతో పాటు దీర్ఘకాల వృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు బాటలు వేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ చీ�
union budget 2024: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగిన, తగ్గిన వస్తువుల జాబితా ఇదీ. క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, బంగారం, వెండిపై ధరలు తగ్గాయి. ప్లాస్టిక్ వస్తువులపై ధరలు పెరిగాయి. కేంద్ర మంత్రి సీతారామన�