ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర �
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
CM Pushkar Singh Dhami: ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బరేలీలో జరినగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2024, ఫిబ్రవర�
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మతాలవారీగా వ్యక్తిగత చట్టాల అమలుకు హామీ ఇస్తే.. బీజేపీ మాత్రం మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
UCC: ఉమ్మడి పౌర స్మృతి ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీ అని, కేంద్రంలోని బీజేపీ సర్కారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత చట్ట�
Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)ని ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నారు. దీంతో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. వచ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ను ఉత్తరాఖండ్ అమలు
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై లా కమిషన్ నివేదికలో స్వలింగ పెండ్లిండ్లకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్త్రీ, పురుషుల మధ్య వివాహాలకే గుర్తింపు ఇస్తున్నట్లు సమాచారం.
CM KCR | దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్త
మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్కోడ్ (యూసీసీ) చట్టాన్ని తేవాలని చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
Farooq Abdullah: యూసీసీ అమలు చేస్తే ఏర్పాడబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆలోచించాలని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని, పర్యవ