ఇంటి ముందుకు కల్లు తాగుతామని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ఉన్న బంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం కూనారం గ్రామంలో చోటుచ�
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఐస్ క్రీమ్ ఆటో ట్రాలీని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్
గోదావరిఖని -1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠల్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి పడి పోయి ఉండగా 108 అంబులెన్స్ వారు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా డాక్టర్స్ అతనిని పరీక్షించారు. కాగా అప్పటికే సదరు వ్యక్తి మరణించినట
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక �
Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుతున్న మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.
Odisha Train accident | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha Train accident) చనిపోయిన 82 మంది వ్యక్తుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో వీటిని భద్రపరిచారు. అయితే ఈ మృతదేహ�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని కృష�