ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు �
రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్లో భాగంగా జరిగిన అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, ఉపాధిహామి అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు.
గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీలు ముందుగా చేపట్టాలని, ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పదోన్నతి కల్పించాలని టీజీ జీహెచ్ఎంఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి కిషన్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ కిషన
గ్రామీణ మహిళలను కుటుంబ వ్యవహారాలకే పరిమితం చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, భద్రత తదితర అంశాలు వారి పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ క్రమంలో పల్లె మహిళలకు చేయూతనివ్వడం ద్వారా దేశానికి ఆర్థిక బలాన్ని �
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడాశాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని యారోనిపల్లిలో రూ.22ల�
జీఏడీ శేషాద్రికి టీఎన్జీవోస్ వినతి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్పౌజ్ క్యాటగిరీ కింద జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని టీఎన్జీవోస్ కోరింది. సోమవారం ఈ మేరకు జీఏ