కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పనులు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారుతోంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ట్ర�
కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీ నియంత్రణ, వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులకు భూ సేకరణ కత్తిమీద సాములా మారింది.
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కేసీఆర్ హయాంలోనే విశ్వనగరంగా అవతరించింది. మౌలిక వసతులు, శాంతిభద్రతల పరంగా ఎంతగానో పురోగమించింది. అంతేకాదు, అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించి ట్ర
జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
సంగారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్-65 విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా గతేడాది 150కి పైగా ప్రమాదాలు చోటుచేసుకోగా, వేర్వేరు ప్రమాదాల్లో 30మందికి పైగా మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాగుండా ఎన్హెచ్65 శేరిలింగంపల్�
హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తిచేస్తున్నది. పెరుగుతున్న ట్రాఫి క్ కష్టాలను నిరోధించేందుకు వ్యూహ
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే.