జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్
ఎవరెస్ట్ శిఖరం కన్నా 100 రెట్లు ఎత్తయిన రెండు భారీ నిర్మాణాలు భూమి కింద ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? అనే వివరాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మేరీలాండ్ విశ్వవిద్యాలయం జియాలజిస్ట్ వేద్ లెకీ తెలిపిన
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నామని, అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర�
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు అలుగుపోశాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వలు పదిలంగా ఉన�
రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్�
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పంట పొలాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడంతోపాటు దోమలు, ఈ