అమెరికా ఫస్ట్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వలస వచ్చిన వారి సంతానానికి జన్మతః లభించే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) రద్దు చేస్తూ ఆయన
Bulldozer justice: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఓ నేరానికి చెందిన నిందితుడో లేక దోషి ఇంటిని కూల్చడం సరికాదు అని కోర్టు చెప్పింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా బుల్డోజర్లకు పనిపెట్టడం అక్ర�
Emergency | ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం (Undemocratic) కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం (Unconstitutional) మాత్రం కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు.
Electoral Bonds: ఎన్నికల బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్దం అని సుప్రీం తెలిపింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను ఎస్బీఐ వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీని ఆ బాండ్ల అడ్డ
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి
Haryana law Scrapped By Court | ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. (Haryana's 75% Quota In Private Sector) ఈ వివాదస్పద చట్టాన్ని రద్�
దాతృత్వపు ఉద్దేశం ఎట్టిపరిస్థితుల్లోనూ మతమార్పిడికి దారితీయొద్దని సుప్రీం కోర్టు తెలిపింది. ఇది తీవ్రమైన సమస్య అని, బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు మరోసారి తేల్చి చెప్ప�
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష
ముంబై: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానాన్
అన్ని రాష్ర్టాలను ఒకే తీరుగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించొద్దు గణతంత్ర వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తుందని జగన్ సర్కార్ను తప్పుపటింది. శుక్రవారం 2019-20 సంవత్సరాని�
కేరళ హైకోర్టు ఆరేండ్ల క్రితం నాటి తీర్పును ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న ముస్లింలకు 80 శాతం స్కాలర్షిప్ రాజ్యాంగ విరుద్ధమని తన తీర్పులో పేర్కొన్నది