అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Plan) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి (Israel Hamas War) ముగింపుపలికే�
Alexander Stubb | ఫిన్లాండ్ అధ్యక్షుడు (Finland President) అలెగ్జాండర్ స్టబ్ (Alexander Stubb) భారత దేశం (India) పై ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA), చైనా (China) దేశాలతోపాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్ (Super power) గా భారత్ నిలవనుందన్నారు.
గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో (Veto) చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ
పాకిస్థాన్లోని లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని హత్య చేశారు. ఈ దాడి వెనుక �
India – Pak War | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది.
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి �
UN Security Council: పాకిస్థాన్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెహల్గామ్ దాడి ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించింది. పాకిస్థాన్ వాదనలను భద్�
దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న దాడులు లెబనాన్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. నెతన్యాహూ సైన్యం దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్
ఏప్రిల్ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో ఉన్న రష్యాకు ఈ కీలక బాధ్యత�
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై తాము చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్ మద్దతును ఆశిస్తున్నామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలపై భారత్కు