టైగ్రే: ఇథియోపియాలో తీవ్ర కరువు తాండవిస్తున్నది. టైగ్రే ప్రాంతంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో సుమారు నాలుగు లక్షల మంది తిండి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8 నెలలుగా ఆ ప్రాంతంలో �
మయన్మార్లో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్ బెర్గ్నర్ సూచించారు. ఈ మేరకు యూఎ�
భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా అల్బేనియాకు తొలిసారి అవకాశం దక్కింది. అల్బేనియాతోపాటు మరో నాలుగు దేశాలను కూడా భద్రతా మండలి సభ్యులుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎన్నుకున్నది