రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న హిందూత్వ నాయకురాళ్లు ఉమాభారతి, సాధ్వీ రితంబర సోమవారం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని కండ్లరా చూసి భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.
Uma Bharti | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్యమంలో నాడు పాల్గొన్న సాధ్వి రితంభ�
బీజేపీ అధినాయకత్వంపై ఇటీవల తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప�
Uma Bharti | బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి (Uma Bharti) సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ యాత్రల
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆ
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుప
‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్తో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్తో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని ఉమా భారతి అన్నారు.
భోపాల్: ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు తీసేందుకేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బ్యూరోక్రసీ ఏమీ లేదు. బ్యూరోక్రసీ చప్పల్స్ (చెప్పులు) తీయడానికి ఉంది. అధికారులు మా