Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు - అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాట జరక్కుండా భద్రతా చర్యలు తీసుకోవాల�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడి సందడిగా మారింది.
Srisailam | శ్రీశైలంలో శనివారం ఉగాది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈఓ డీ పెద్దిరాజు దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేశార�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కే శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే కన్నడ భక్తులతో ప్రతి ఒక్కరూ స్నేహ భావంతో మెలగాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు దుకాణదారులకు సూచించారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరిగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పాదయాత్ర భక్తి బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్తి బృందాలతో ఈఓ డీ పెద్దిరాజు సమావేశం అయ్య
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు.