ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
దేశంలో భారీ మాదక దవ్య్రాల అక్రమ రవాణా సూత్రధారి అయిన ఒక తమిళ సినీ నిర్మాతను నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న డ�
సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై తీవ్ర స్థాయిలో స్పందించింది తమిళ సోయగం నివేదా పేతురాజ్. ఓ అమ్మాయి జీవితంతో ముడిపడి ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు కాస్త మానవత్వంతో వ్యవహరించాలని, ఆ వార్తలు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా మందలించింది. వాక్ స్వాతంత్య్రాన్ని,
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్
తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్ తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Udhayanidhi Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ
Sanatana Dharma | సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలేనని అన్నారు.
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే.. మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాల�
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై (Udhayanidhi Stalin) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అరణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందనను తెలియజేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చ�