కలుషిత ఆహారంతిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులం బాలుర-3 నుంచి ఇద్దరు వి ద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాషాబ్గుట్ట పెద్ద శివాలయం సమీపంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల భవన సమ
ఇద్దరు విద్యార్థినులు బడికి పోకుండా చీరాలలోని సూర్యలంక బీచ్కు వెళ్లి.. రెండ్రోజుల పాటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. తీరా ఆచూకీ దొరికాక ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకోవడంతో �
అది కిష్టంపేటలోని జిల్లా పరిషత్ పాఠశాల. ఒకప్పుడు బాగానే నడిచింది. కానీ, క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో పిల్లల సంఖ్య రెండుకు చేరింది. అయితే టీచర్లు మాత్రం ఆరుగురు ఉన్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో జిల్లాలోని వేర్వేరు సెంటర్లలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సోమవారం ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, విజేత జూనియర్ కళాశాలలో మరో వి�
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా రాయికల్కు