గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై (Twitter Account) హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్కు (Hacked) గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవ�
తన కంపెనీ మాజీ ఉద్యోగి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేసినందుకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ క్షమాపణలు చెప్పారు. గత ఆదివారం థోర్లిఫ్సన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ‘హల్లీ’ పేరుతో ట్�
కేజీఎఫ్, కేజీఎఫ్2 ప్రాజెక్ట్లతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని చాటి చెప్పాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రశాంత్ నీల్కు స్టార్ డైరెక్టర్ స్టేటస్�
బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైంది. ఈ విషయాన్ని మనోజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘నా ట్విట్టర్ ఖాతా హ్యాక్గు గురైంది. ట్విట్టర్లో పోస్టు చేసే వ�
YSRCP Twitter account hacked | వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అంతేకాకుండా బయోడేటా, ప్రొ�
Donald Trump | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది.
Elon Musk twitter:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ట్విట్టర్ నిషేధం ఉన్న విషయం తెలిసిందే. 2021 క్యాపిటల్ హిల్ అటాక్ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ సంస్థ�
PFI | పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర
కోల్కతా: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ఆ పార్టీ నేత అయిన అధీర్ రంజన్ చౌదరీ ట్విట్టర్ ఖాతాలో శనివారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఒక పోస్ట్ వచ్చింది. ‘ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు, భూమి కంపి
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ, ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతాలు శనివారం హ్యాక్ అయ్యాయి. వాతావరణ శాఖ ట్విట్టర్లో హ్యాకర్లు ఒక ప్రొమోషన్కు సంబంధించిన అంశాన్ని ట్వీట్ చేశారు. ‘బీన్�
భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సైన్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను చెప్పా పెట్టకుండా ఫేస్బుక్ యాజమాన్యం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్�
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ( MS Dhoni ) .. ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించారు. అయితే ఎందుకు ఆ బ్లూ కలర్ మార్క్ను తొలగించారో ఆ సంస్థ వెల్లడించలేదు. బహుశా క్ర