సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మీ అనుమతి లేకుండా ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా అశ్లీలంగా ఉపయోగిస్తే అది తప్పు. అయితే, మీకు అండగా ఓ రక్షణ వ్యవస్థ ఉందని మర్చిపోవద్దు.
రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'గా పేర్కొడంపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, భారత మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు పలికారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.
Twitter: ట్విట్టర్ పిటీషన్ను కర్నాటక హైకోర్టు కొట్టిపారేసింది. ట్వీట్లు, అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ట్విట్టర్ దరఖాస్తు చేసుకున్న పిటీషన్ను కోర్టు �
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి
అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జోస్యం చెప్పారు. అంతర్యుద్ధ పరిణామాల్లో యూఎస్ నుంచి కాలిఫోర్నియా విడిపోక తప్పదని, అనంతరం టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ అమెరికా అధ
Twitter server down | సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో 1,747 మంది వినియోగదా�
Elon Musk:టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని విజిట్చేశారు. అయితే ఆ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను క�
రోడ్డుపై నిలిచిన కారు డోర్ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష పలువురు ప్రముఖుల ట్వీట్లు, అందరికీ మంత్రి రిప్లయ్ హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామ�
అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ బడ్జెట్ ఉన్నదని బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఏపీ బడ్జెట్పై శనివారం...