విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా �
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు(డీసీహెచ్ఎస్), జాయింట్ కమిషనర్ల ఉద్యోగోన్నతుల పరిమితి వయసును 56 నుంచి 59కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీసీహెచ్) పరిధిలోకి తీసుకొచ్చే బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘ�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావ�
జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానలు, వైద్య కళాశాలల్లో పనిచేసే డాక్టర్లు, బోధనా సిబ్బందితో పాటు పారామెడికల్, అనుబంధ సిబ్బందికి మే 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు
జిల్లా కేంద్రంలోని దవాఖాన పేరుకే పెద్దాసుపత్రి.. కాని అక్కడ రోగులకు అన్ని అరకొరే.. గతంలో సర్కార్ దవాఖాన అంటే నేను రాను బి డ్డో అనేస్థాయి నుంచి బీఆర్ఎస్ పాలనలో సర్కార్ దవాఖానకు అన్ని సౌకర్యాలు కల్పించ�
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పనిచేస్తున్నాం.. వేతనం ఇస్తారా?’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆగస్టు
‘తమ ఒప్పంద సేవలను కొనసాగిస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు రాలేదు. అయినా రెండు నెలలుగా పని చేస్తున్నాం. మాకు జీతం వస్తుందా? లేదా? అని వైద్యశాఖలోని టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన ఇద
వైద్య సిబ్బందియందు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) సిబ్బంది వేరయా.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. టీవీవీపీ ఉద్యోగులు ఇప్పటికీ సొసైటీ కిందే ఉన్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)నుడైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చే నిర్ణయం కోసం సిబ్బంది కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
తెలంగా ణ వైద్యవిధాన పరిషత్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ను అధ్యాయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఈ మేర కు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.