ఆర్డీఎస్ వాటా నీటిని కర్ణాటక రైతులు అక్రమంగా తోడేశారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి నీటి వాటాను కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలోకి ఈ నెల 5 నుంచి 13 వరకు 3.12 టీఎంసీలు వదిలారు. నదిలోకి వచ్చిన నీటి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అ ధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్�
మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అత�
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచు�
మహారాష్ట్రలోని ముంబయి, పుణె పట్టణాల్లో ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
Tungabhadra Board | తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణ జలాలను కేసీఆ కెనాల్కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందని, నీటి తరలింపును నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం బ