తిరుపతి, జూన్ 22: శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదే
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ జూన్ 22న, మంగళవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేయను�
తిరుపతి, జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేప�
తిరుపతి 20 జూన్ 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వామివారు వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ వ�
తిరుమల, జూన్, 20: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టీటీడీ కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్�
తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి దగ్గర భోగ శ్రీ�
తిరుపతి, జూన్ 18: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. అందులో భాగంగా ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ�
తిరుపతి,జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న వార్షి�
తిరుమల, జూన్18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు వ�
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది.
తిరుపతి, జూన్ 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వర
తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ�