రాష్ట్ర ప్రజాప్రతినిధుల లేఖలపై టీటీడీ వివరణ గత విధానాలనే అమలుచేస్తున్నామని వెల్లడి హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించలేదని తిరుమల తిరుపతి దే
టీటీడీ| ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్
దర్శనం టికెట్లు| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవస్థానమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఈ నెల 13, 16వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం కోట
తిరుమల,జూలై:ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మ�
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�
తిరుమల,జూలై 3:కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో రామాయణంలోని యుద్ధకాండ పారాయణంలో భాగంగా జూలై 6వ తేదీన రావణ సంహారం సర్గల పారాయణ�
శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే? | శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.
తిరుపతి,జూలై 3:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.క�
భక్తుల సేవ కేంద్రాలు ప్రైవేటు ఏజెన్సీలకు: టీటీడీ కోటి విలువైన ఆహార పదార్థాలు విరాళమిచ్చిన జూపల్లి హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారిని జూన్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప�
తిరుపతి,జున్ 30: జూలైలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – జూలై 5న సర్వఏకాదశి. – జూలై 6న వసంతమండపంలో రావణవధ ఘట్ట ప