తిరుపతి,జూన్ 15: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమా�
తిరుమల,జూన్ 15: కరోనావ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్ర
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించను�
తిరుమల, జూన్ 13:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది.ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో చివరిరోజైన జూన్ 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యా
తిరుపతి,జూన్ 13: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుక�
ఆరుచోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు కోసం 6 చోట్ల రిజిస్ట్రేషన్�
తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 ల�
తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజి�
తిరుమల,జూన్ 8: టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట�
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి నిబంధనల కారణంగా ఉత్సవమూర్తులను పుష
అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. �