తిరుపతి, 2021 మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహ�
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 26వ తేదీ బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. ఆ రోజు రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితు�
తిరుపతి, మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించ�
తిరుపతి, 21మే: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో సర్వభూపాలవాహనంపై దర్�
తిరుమల, 21మే : తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. �
ప్రత్యేక దర్శనం | వచ్చే నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున విడుదల చేసే ఈ టి�
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడ�
ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టీటీడీ వెసులుబాటు | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానం వెలుసుబాటు కల్పించింది.
ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.
తిరుమల, 9, మే: కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్�
తిరుపతి,మే 6: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాల దర్శన వేళల్లో టిటిడి మార్పులు చేపట్టి�