తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా ఏడాదిలో నాలుగు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున
మార్చిలో రికార్డుస్థాయిలో సమకూరిందన్న టీటీడీ హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నప్పటికీ రికార్డుస్థాయిలో �
తిరుపతి : ప్రపంచ హిందువుల రాజధాని అయిన తిరుమల తిరుపతి దేవస్థానాలపై కుట్రపూరిత అజెండాతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మిజోరం – మయన�
తిరుమల: హిందూ ధర్మ ప్రచారం కోసం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి ప్రారంభించిన ప్రచారయాత్ర బుధవారం తిరుమలలో ముగిసింది. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల �
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల(కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్– 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడానికి
మాకు సంబంధం లేదు | తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
తిరుపతి: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్– 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�