తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 ల�
తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజి�
తిరుమల,జూన్ 8: టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట�
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి నిబంధనల కారణంగా ఉత్సవమూర్తులను పుష
అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. �
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు | నేటి నుంచి ఐదు రోజుల పాటు తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడిని జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగ�
హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతమే హనుమంతుని జన్మస్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో, అక్కడ శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని టీటీడ�
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని �
తిరుపతి, మే 31:అప్పలాయగుంటలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్ర�
తిరుపతి, మే 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు ఈరోజు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచా�