తిరుపతి, మే 31:అప్పలాయగుంటలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్ర�
తిరుపతి, మే 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు ఈరోజు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచా�
తిరుమల, 30 మే : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ పద్మనాభంయాదవ్ గుండె పోటుతో శనివారం కన్ను మూశారు. ఆయన కుటుంబాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారంపరామర్శించారు. పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న సుబ్�
తిరుమల, మే 29: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందాయి. టీటీడీ ఛైర్మన్ వై. వి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శివ
టీటీడీ వాదనలో పస లేదు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆరోపణ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హంపి హనుమద్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుల మధ్య చర్చ అసంపూర్తిగా ముగిసింది. త�
తిరుపతి,మే 27: అనేక పురాణాలు, కావ్య ఇతిహాసాల ప్రమాణాలను అనుసరించి హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని టీటీడీ పండితుల కమిటీ అధ్యక్షులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ స్పష్టం చేశార�
తిరుమల: హనుమంతుని జన్మస్థలంపై జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో టీటీడీకి, హనుమాన్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు మధ్య చర్చ జరిగింది. గురువారం జరిగిన చర్చలో ట
హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు | హనుమాన్ జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెబుతుండగా.. కాదు కిష్కిందే మారుతి జన్మస్థలమ�
తిరుపతి, మే 26: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. వసంతోత్
తిరుపతి, 2021 మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహ�
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 26వ తేదీ బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. ఆ రోజు రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితు�
తిరుపతి, మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించ�