పద్మావతి ఆలయం | పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా జప తర్పణ హోమాలు నిర్వహించారు.
మలయప్ప స్వామి | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్ల�
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ యాగంలో భక్తులు త
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జ�
తిరుపతి, జూలై : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు. అందులో భా
తిరుపతి, జూలై : టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జెఈఓ సదా భార్గవి సూచించారు. మొక్క నాటడమే కాకుండా అది పెరిగి చెట్టు అయ్యే దాకా దాని సంరక్షణ బాధ్య�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�
తిరుమల, జూలై : లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా 6వ రోజైన గురువారం సర్వ పృష్టేష్టి యాగం శాస్త్రోక్తంగా ని
తిరుపతి, జూలై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి 24వరకు తిరుచానూ�
తిరుమల,జూలై : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 24వ తేదీన16వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనున్నది. ఇందులో భాగంగా ఉద�
తిరుమల,జూలై: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం10నుంచి11 గంటల వరకు ఏ�
తిరుమల,జూలై: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు తిరుమలతిరుపతి దేవస్థానం ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని పిఏసి-4లో గల క�
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆణివారి ఆస్థాన సందర్భంగా