తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవితోత్రవాలకు అంకురార్పణ | తిరుచానూరు పద్మావతీ అమ్మవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు పవిత
తిరుమల : తిరుపతి గోవిందరాజ స్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మే
రామదూత క్రియేషన్స్ అధినేత, నిర్మాత దాసరి అరుణ్కుమార్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ఆయన తన ఆనంద�
SVBC trust | అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవ�
జూపల్లి, పార్థసారధి, మురంశెట్టికి మళ్లీ అవకాశం కొత్త పాలకమండలిని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్ ప్ర�
TTD | డిసెంబర్లో మార్కెట్లోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు : ఈఓ | తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్లోగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు అవసరమైన ఏర్
TTD | టీటీడీ పాలకమండలి ఖరారు.. రెండు రోజుల్లో ఉత్తర్వులు! | తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి రెండోసారి అవకాశం ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరి
Minister Indrakaran Reddy | తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వెం
టీటీడీ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా, వైద్యశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కేవీ ప్రసాద్, కర్నాటి నాగేశ్వర్ రావులు చైర్మన్
TTD | తిరుమలలో ఘనంగా వరాహస్వామి జయంతి | ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మ�
TTD | కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ | ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమే�
తిరుమల | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది.