Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను నూతన ఈవో లవన్న శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్�
విక్రయ కౌంటర్ను ప్రారంభించిన టీటీడీ ఈవో, డీఆర్డీవో చైర్మన్హైదరాబాద్; ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా డీఆర్డీవో రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్ సంచులను మొదట తిరుమల పుణ్యక్షేత�
TTD | తిరుమలలో నేడు శ్రావణ గరుడ సేవ | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతుల
TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల వాయిదా | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం విడుదల కావాల్సిన సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రూ.300 �
ఈ నెల 23 నుంచి వేణుగోపాలస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ | కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. �
TTD : ఈ నెల 18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరి
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. బుధవారం తిరుమలలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనతో ప్రమాణం చ�
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం | రుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయ