హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. �
TTD : ఈ నెల 18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరి
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. బుధవారం తిరుమలలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనతో ప్రమాణం చ�
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం | రుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయ
TTD : 20న తిరుచానూరు పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింద�
టీటీడీ| తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వర్చువల్| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవ
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల
తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ�
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు కోటాను బుధవారం ఆన్లైన్లో టీటీడీ విడుదలచేసింది. ఆయా రోజుల్లో పవిత్రోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గతన
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
తిరుపతి, ఆగస్టు :తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీ
తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకు