TTD : 20న తిరుచానూరు పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింద�
టీటీడీ| తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వర్చువల్| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవ
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల
తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ�
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు కోటాను బుధవారం ఆన్లైన్లో టీటీడీ విడుదలచేసింది. ఆయా రోజుల్లో పవిత్రోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గతన
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
తిరుపతి, ఆగస్టు :తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీ
తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకు
టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం | ఈ నెలలో నాలుగు రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత
28 నుంచి 30 వరకు రోజుకు మూడువేల టికెట్లు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి నాలుగు నెలల �
తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా�
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకు
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప