పల్లవోత్సవం | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28న బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస�
తిరుమల, జూలై: ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు
తిరుపతి,జూలై: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనున్నది. అందులోభాగంగా జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపత
తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్�
జ్యేష్టాభిషేకం | రుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని
పద్మావతి ఆలయం | పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా జప తర్పణ హోమాలు నిర్వహించారు.
మలయప్ప స్వామి | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్ల�
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ యాగంలో భక్తులు త
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జ�
తిరుపతి, జూలై : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు. అందులో భా
తిరుపతి, జూలై : టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జెఈఓ సదా భార్గవి సూచించారు. మొక్క నాటడమే కాకుండా అది పెరిగి చెట్టు అయ్యే దాకా దాని సంరక్షణ బాధ్య�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�
తిరుమల, జూలై : లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా 6వ రోజైన గురువారం సర్వ పృష్టేష్టి యాగం శాస్త్రోక్తంగా ని
తిరుపతి, జూలై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి 24వరకు తిరుచానూ�