తిరుమల : కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తు�
తిరుపతి : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీ యాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ యాగాన్ని కొవిడ్ నిబం�
తిరుమల : దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చంద్ర శేఖర శా
తిరుమల : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. మర
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సుబ
తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీ
తిరుమల: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీన బెంగుళూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆహ�
Jio and TTD : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిజిటలైజ్ చేయనున్నారు. ఇందు కోసం జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తో తిరుమల తిరుపతి దేవస్థానం...
TTD Chairman Press Meet on Brahmotsavams | శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకున్న ధ్రువీకరణపత్రాలతోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం
TTD | తిరుమలలో వైభవంగా గోకులాష్టమి | టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని వే�
రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన �
హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. బుధవారం తిరుమలలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనతో ప్రమాణం చ�
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం | రుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయ
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అ�
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది.