చిన్న పిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ దవాఖానా నిర్మించనున్నారు. దాదాపు రూ.240 కోట్ల వ్యయంతో ఈ దవాఖానాను అందుబాటులోకి...
తిరుమల: తిరుమలలో శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్వరలోనే ప్రారంభింపచేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ�
తిరుమల : కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తు�
తిరుపతి : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీ యాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ యాగాన్ని కొవిడ్ నిబం�
తిరుమల : దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చంద్ర శేఖర శా
తిరుమల : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. మర
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సుబ