TTD Chairman | సనాతన హిందూ ధర్మప్రచారం కోసం టీటీడీ తలపెట్టిన ధార్మికసదస్సు శనివారం తిరుమలలో ప్రారంభమయ్యింది. మూడురోజుల పాటు కొనసాగే సదస్సు దేశంలోని నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు.
TTD Chairman | భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం తిరుమల(Tirumala) ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరె
TTD Chairman | వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేసి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని టీటీడీ చైర్మన్((TTD Chairman ) భూమన కరుణాకర రెడ్డి( Karun
TTD | అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23 నుంచి ఉదయం 9 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని ప్రారంభించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) తెలిపారు.
TTD Chairman | సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman ) తెలిపారు.
Ttd Chairman | సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నాలుగేండ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు.