నల్ల చట్టాలు వద్దని నిరసన తెలిపితే చంపుతారా? కేసీఆర్ ఇస్తున్న రైతుబంధును గుంజుకుంటున్న బీజేపీ గెల్లును గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విశిష్ట నాయకుడు మున
శాసన సభలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర�
మంథని రూరల్:ఎదురుగా దూసుకొచ్చిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు-కారు రోడ్డు పక్కన బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ దుర్మరణం చెందగా.. బస్సు డ్రైవర్, బస్సులోని ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డార�
గ్రామస్తుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం తాండూర్ : తాండూర్ మండలం బోయపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్
జర్నలిస్టుల బస్పాస్ గడువు మూడు నెలలు పొడిగింపు | జర్నలిస్టుల బస్పాస్ గడువును ఆర్టీసీ మరో మూడు నెలలు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన
CM KCR | ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న
కందుకూరు: ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కళాజాత బృందాలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా కందుకూరు మండ�
ముషీరాబాద్:సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుతూ బుధవారం ముషీరాబాద్ డిపో-1 అధికారులు కళాకారులతో బస్సు స్టాప్లలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర�
మియాపూర్ : ప్రయాణీకులకు మెరుగైన రవాణా వసతులను అందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, తద్వారా మరింతగా వారి సేవలో తరించేందుకు తోడ్పాటును అందించాలని కళాబృందం కోరింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరక