Telangana | రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. జిల్లా జడ్జీల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై రేణుక, హైదరాబాద్ మెట్ర�
Highcourt | వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు.
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �