TS EdCET 2024 | టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గురువారం నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది.
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-24 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఎడ్సెడ్ మొదటి సెట్ కమిటీ సమావేశం శనివారం ఉన్నత విద్యామండలి కా
ఎడ్సెట్, పీఈసెట్ సీట్ల భర్తీకి వెబ్కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి షెడ్యూల్
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
ల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మరో గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు దీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీ ఆరేండ్లుగా ‘టీఎస్ పీఈసెట్'ను విజయవంతంగా నిర్వహిస్తున�
TS EdCET | తెలుగు రాష్ట్రాల్లో ఎడ్సెట్ మంగళవారం నిర్వహించనున్నారు. తెలంగాణలో 39, ఏపీలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Telangana | తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండల�
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ – 2021 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షను �