టీఆర్ఎస్కేవీతోనే కార్మికుల సమస్యలు పరిషారమవుతాయని డీసీసీబీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ఎక్స్ప్లోజివ్ కంపెనీలో టీఆర�
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీలో జాప్యం చేయొద్దని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం అందుకే మునుగోడు ఉపఎన్నిక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్�
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్కేవీ నాయకులు తెలిపారు. నాచారంలోని సిటీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేవంత్రెడ్డి అనుచరులే మంత్�
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చమురు దోపిడీకి నిరసనగా ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాలో ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులంతా లౌకికవాదం వైపే ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు తావులేదని టీఆర్ఎస్ కార్మిక
ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాల పిలుపు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ కార్మిక విభాగం సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించిన సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం రాష్ట్ర ప్రణాళికా సంఘ�
సిరిసిల్ల టౌన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్ర�