హత్య| జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
చేపల వేటకు వెళ్లి నెలక్రితం మృతి మృతుడి కుటుంబానికి 50 వేల సాయం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేసిన మంత్రి సిరిసిల్ల రూరల్, జూన్ 13: చేపల వేటకు వెళ్లి మృతిచెందిన కనకరాజు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిల
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య | జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హ
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస
ఆస్తులను కాపాడుకునేందుకే డ్రామా కన్నతల్లి లాంటి పార్టీకి తీరని ద్రోహం మాజీమంత్రిపై టీఆర్ఎస్ నేతల ఫైర్ కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈటల ఖబడ్దార్ అంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ని�
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిశారు. అంజయ్య క
జమ్మికుంట, జూన్ 7: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయతోపాటు కాంగ్రెస్ నాయకుడు కుమార్, పలువురు వార్డు మెంబర్లు, యూత్ క్లబ�
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్, పలువురు వ�
బోయినపల్లి వినోద్ కుమార్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి | జిల్లాలోని హుజూరాబాద్ నియోజకర్గంలో రానున్న రోజులలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి , పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి.
మెట్పల్లి: పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమల�
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర�
అక్రమాస్తుల రక్షణ| ఈటల తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని హుజూరాబాద్ ఎంపీపీ రాణి అన్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించార�