దిలావర్పూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి �
కరీంనగర్: కారు గుర్తు, గులాబీ జెండాతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వారంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు క�
కరీంనగర్: బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి ఈటల రాజేందర్కు లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల అధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డ
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని �
వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దే
చివ్వెంల/ ఆత్మకూర్ (ఎస్) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర�
ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెంద
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి �
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగ�
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురునిలిచే దమ్ము ఏ పార్టీకి లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఢిల్లీలో బీజేపీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు మంత్రిగా ఉన్నప్పుడు బలహీనవర్గాలకు అన్యాయం నీళ్లులేనిది కోటిన్నర ఎకరాలు ఎలా సాగవుతున్నయ్? అవగాహనారాహిత్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు రైతుబంధు సమితి రాష్ట్ర చ