హుజూరాబాద్ మండల రజక సంఘం తీర్మానంహుజూరాబాద్, జూన్ 6: ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే ఉంటామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల రజక సంఘం ప్రకటించింది. నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైతే టీఆర్ఎస్ అభ్యర్థ�
కొల్లాపూర్: దేశంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల
హైదరాబాద్: దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానిక�
ఢిల్లీ: ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్కు ఢిల్లీ జిప్మర్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప�
పదేపదే నా ప్రస్తావన ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్కు వీసమెత్తు నష్టంలేదు ఈటల చేసిన సేవకన్నా పార్టీ ఇచ్చిన అవకాశాలే ఎక్కువ నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవటం విఫలయత్నం సీఎ�
గజ్వేల్: పర్యావరణ పరిరక్షణ కోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి�
కృష్ణకాలనీ : టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై, టీబీజీకేఎస్పై ఈటల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో మాజీ మంత్రి ఈట�
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో హరీశ్ రావు తెలిపారు. ‘టీఆర్ఎస్ ప�
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడనిఆర్టీసీ టీఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీదఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్
మేడ్చల్ మల్కాజ్గిరి : టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బోడుప్పల్ ము�
మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్ : ప్రతి ఒక్కరూ కష్టకాలంలో సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రై�
తూప్రాన్ రూరల్/రామాయంపేట్: వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు రైతులు, చిరు వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్�
హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాలలోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వా