తీరొక్క పథకాలతో తెలంగాణ చేయూత ఏడేండ్లలో దళితుల కోసం 55 వేల కోట్ల వ్యయం ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అడుగులు ప్రత్యేక అభివృద్ధి పథకంతో నిధుల వరద ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ దళిత సమాజం స్వరాష్ట్రంలో దళిత బాంధ�
1200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అవసరమైతే మరో 500 కోట్లు ఖర్చు తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలు ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం రైతుబంధు, ఆసరా పెన్షన్ల మాదిరిగా ఖాతాల్లోకి దళితోద్ధరణకు మిషన్మోడ
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానిక
ప్రచారంసీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిన సంజీవరెడ్డి హుజూరాబాద్ టౌన్, జూన్ 25: కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కోరెం సంజీవరెడ్డి శుక్రవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావ�
ఉప ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ టీఆర్ఎస్లోకి హుజూరాబాద్ నేత కశ్యప్రెడ్డి ఆహ్వానించిన మంత్రులు కొప్పుల, గంగుల హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ప్రజలు పార్టీ ఆవిర్భావం నుంచి
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 19: వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి �
కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు మరో మూడు �
ఎమ్మెల్యే సతీష్ కుమార్ | హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల్లో టీఆర్ఎస్ 90 శాతం మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల రూరల్ గ్రామాల ఇంచార్జి వొడితెల సతీష్ కుమార్ అన్�
25 వరకు రైతుబంధు: ఎమ్మెల్సీ పల్లాఇల్లందకుంట, జూన్ 17: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆస్తులపై ఉన్న తాపత్రయం, అభివృద్ధిపై లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించార�