తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పర్వతాలుహుజూరాబాద్లో ప్రజా చైతన్యయాత్రహుజూరాబాద్ టౌన్, జూలై 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని తెల
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉం
వివాదాల్లేని ప్రాజెక్టులను జాబితాలో చేర్చడం దారుణం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి రివర్బోర్డుల
తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు హుజూరాబాద్ టౌన్, జూలై 19: బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండాఎగరడం ఖాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టంచేశారు. ప్రజా చైత
తెలంగాణపై కేంద్రం వివక్ష మీడియా అకాడమీ చైర్మన్ అల్లం కేంద్రం వైఖరిని వ్యతిరేకించాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గన్పార్క్ వద్ద విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం త�
యువతకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సూచనపెనుబల్లి, జూలై 18: యువత దళారులను నమ్మి మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో నాగేశ్వరరావు అనే యు
జమ్మికుంటలో ఇంటింటికీ వాచీల పంపిణీఅడ్డుకున్న స్థానికులు.. తప్పించుకున్న యువకుడుజమ్మికుంట, జూలై 18: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముం దే బీజేపీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. ఈటల బొ�
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | కమలాపూర్ మండలం ఉప్పలపల్లి, నెరేళ్ల,శనిగరం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ సమక్షంలో వంద మందికి పైగా ట�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లోకి నియోజకవర్గ కీలకనేతలు కారెక్కిన టీజీపీఏ నాయకుడు అంబాల ప్రభాకర్, కాంగ్రెస్ నేత రాజేశ్వర్రావు జమ్మికుంట, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో స
రేవంత్రెడ్డికి హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు హస్తం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి హైదరాబాద్�
మాకు మొదటి, చివరి ప్రాధాన్యం రాష్ట్ర అభివృద్ధే: కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రాధాన్యాలు వేరు టీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష మనకు రాష్ర్టాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి రాజీలేని పోరు
పార్టీ సభ్యత్వం ఇచ్చిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని వెల్లడి హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) మాజీ అధ్య�