కేటీఆర్ చేతుల మీదుగా సభ్యత్వం హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్ రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. తెలంగాణభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసి�
ఏడేండ్లలో విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళన అనతికాలంలోనే లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం త్వరలోనే 50 వేల ప్రభుత్వ కొలువుల భర్తీ టీఆర్ఎస్తోనే యువతకు భవిష్యత్తు మంత్రి హరీశ్రావు వెల్లడి టీఆర్ఎస్లోకి హుజూరాబ�
సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య గోదావరిఖని, జూలై 11: సింగరేణి కార్మికు హక్కుల పరిరక్షణ టీబీజీకేఎస్తోనే సాధ్యమవుతుందని సీనియర్ నా యకుడు కెంగర్ల మల్లయ్య అన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆదివారం పె�
తెలంగాణను సిగరెట్టుతో పోల్చిన రాజశేఖర్రెడ్డి ఆయన వెటకారాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ ముసుగులో వచ్చిన చంద్రబాబును తరిమి కొట్టారు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్�
లిప్టులతో నీళ్లు దోచుకున్న చరిత్ర మీదే ఆంధ్రా సర్కార్ తీరుపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట టౌన్, జూలై 8: తెలంగాణ రైతుల హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ�
వరంగల్ అర్బన్ : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం అంబాల, నెరేళ్ల గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది పరకాల ఎమ్మెల్యే చల్
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరికజమ్మికుంట, జూలై 5: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ గాజుల భాస్కర్ (27వ వార్డు) టీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఆయన మున�
అభివృద్ధిని వదిలి ఆస్తులను పెంచుకున్న ఈటల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇల్లందకుంట/వీణవంక: ఈటల రాజేందర్ తన
బ్లాక్మెయిల్కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ని పార్టీలు మారిన నీపై ఎన్ని రాళ్లు పడాలి? రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నవ్ ఆ పదవి రాకపోతే మళ్లీ పార్టీ మారేవాడివి రాజ్యాంగబద్ధంగానే మేం టీఆర�
మద్దతు ప్రకటించిన అర్చక, ఉద్యోగ జేఏసీహైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అర్చకులు, దేవాదాయశాఖ ఉద్యోగులపై ఉందని రాష్ట్ర అర్చక సమా�
దేశానికి మార్గదర్శి సీఎం కేసీఆర్ సామాజిక సమస్యల విముక్తికి కంకణం దళితుల అణచివేతే బీజేపీ సిద్ధాంతం ఉమ్మడి రాష్ట్రంలో దళితులకు సున్నం ప్రభుత్వ విప్లు, ఎస్సీ ప్రజాప్రతినిధుల ధ్వజం హైదరాబాద్, జూన్ 28 (న�