BRS Party | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు
ఉద్యమంలో పనిచేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎవరూ మౌనంగా ఉండొద్దు గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే అంతా కలిసికట్టుగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరిం�
CM KCR | మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు
కామారెడ్డి : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ 20 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న బ�
మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజ�
నిజాంసాగర్/బిచ్కుంద : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంతో పాటు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం నిజాంసాగర్, బిచ్కుంద మండలాలకు చెందిన టీఆర్
ఖమ్మం : కార్మికులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలుస్తారని సుడా చైర్మన్ బుచ్చు విజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్
భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎ�
బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బీర్కూర్: తల్లిదండ్రులను దైవంగా భావించే తాను వారి తరువాత ఆత్మీయులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే భావిస్తానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నా�
దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
నేటి నుంచి గ్రేటర్లో అన్ని కమిటీల నియామకం ఈనె 20లోపు పూర్తి చేయాలి కొత్తగా డివిజన్ సోషల్ మీడియా కమిటీ పటిష్ట కమిటీలతో పార్టీని అజేయశక్తిగా నిలపాలి దీపావళి తర్వాత నూతన కమిటీలకు శిక్షణ టీఆర్ఎస్ నగర స�
జలవిహార్లో టీఆర్ఎస్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని | ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర�