BJP Conspiracy | వివిధ రాష్ట్రాల్లో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాలను కూలుస్తూ వస్తున్న బీజేపీ.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు
Audio leak | ఇటీవల బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టగా..
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు
KPCC fire on BJP | బీజేపీ నేతల దగ్గర అక్రమ నగదు కనిపించినా వారిపై కేసులు నమోదు చేసేందుకు ఈడీకి, ఐటీకి భయం పట్టుకుందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణలో
Indrakaran reddy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలన
Srinivas goud | మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న
Moinabad farm house | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు వేదికైన మొయినాబాద్ ఫామ్హౌస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు
కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్ల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్రచేయటంపై మునుగోడు ప్రజలు భగ్గుమన్నారు. బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ ఆందోళనలు నిర్వహించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్వామిజీలు యత్నించి దొరికినా, ఆ పార్టీ నేతల బడాయికి అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రలోభాల కుట్ర విఫలం కావడంతో బీజేపీ నేతలు నోటికి పదును పెట్టారు.