CM KCR | కేంద్ర ప్రభుత్వ చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైపోయాయి. ఢిల్లీ రాజధానిలో ఏడాది కాలంగా లక్షల మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడం లేదు. అవసరం అనుకొంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారత
కేంద్రం వైఖరిపై కదం తొక్కిన గులాబీ సేన, కర్షకులు కంటోన్మెంట్, సికింద్రాబాద్ నుంచి ధర్నాకు కదిలిన నేతలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: కేంద్రం వ�
రైతులను ఇబ్బందులకు గురిచేసేలా బీజేపీ ప్రభుత్వం తీరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరాపార్కు ధర్నాకు భారీగా తరలివెళ్లిన గులాబీ శ్రేణులు బంజారాహిల్స్/హిమాయత్నగర్ ,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర
యాసంగి వడ్లు కొనేవరకు పోరాటం.. ధర్నాలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, గురువారం ధర్నాచౌక్ వద్ద �
ఖైరతాబాద్ : రాజ్భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జి�
మియాపూర్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోళ్లలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు కన్నీరు పెడుతున్నారని ఇది కేంద్రానికి ఏమాత్రం తగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతులకు అండగ�
బండ్లగూడ : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ రైతులను అదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం న
TRS Maha Dharna | యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. టీఆర్�
TRS Maha Dharna | రాజకీయాలు పక్కన పెడితే.. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీనే లేదు. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికి
TRS Maha Dharna | కచ్చితంగా జెండా లేవాల్సిందే. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ ఇవాళ నాయకత్వం
TRS Maha Dharna | కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో స�