TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో సునీత పాల్గొని
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని కడియం ఎండగట్టారు. బద్మాష్ మాటలు వద్దు.. రాష్ట్ర బీజేపీ న�
Minister Jagadish reddy | బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం
TRS Mahadharna | అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కే�
Maha Dharna | కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
TRS Mahadharna | వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి �
అంబర్పేట : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా రైతులకు మద్ధతుగా ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు అంబర్పేట నియోజకవర్గం �
రేపే హైదరాబాద్లో ఆందోళన ఉదయం 11 నుంచి 2 దాకా చలో ఇందిరా పార్క్ సీఎం, మంత్రులు సహా ప్రజా ప్రతినిధులంతా! వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టతకు డిమాండ్ రాష్ట్ర రైతుల గొంతుకగా డిమాండ్ వినిపిస్తాం గవర్నర్ ద్వ�
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఇందిరా పార్కు వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ముషీరాబాద్, నవంబర్ 10: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రోత