ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాలకమండలి సభ్యులు చొరవచూపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులకు �
ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైన సభ్యులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభా�
పెద్దేముల్ : టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా తగ్గమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్లు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప�
పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన వి
తలకొండపల్లి : తలకొండపల్లి మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నియమించారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా �
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర�
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�
చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీ�
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఎ
పూర్తయిన గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రజల గడపగడపకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన టీఆర్ఎస్ ప్రభలమ
కడ్తాల్ : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడ్తాల్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగ
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్�
పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర