వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 13, 14, 22 వార్డుల్లో టీఆర్ఎస్ వార్డు కమిటీలు వేశారు. ఈ
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి మండలం కాళ్లాపూర్లో టీఆర్ఎస్ గ్రామ �
ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని �
తాండూరు రూరల్ : టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాందాస్ అన్నారు. మంగళవారం మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్�
జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ రంగాపూర్, అప్పారెడ్డిగూడ, తళ్లగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక నందిగామ : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరి
బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూట�