జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలు ఆదివారం నాటికి 11వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో వివిధ రాష్ర్టాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలప్పుడు నదీస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటారు. సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని చెబుతారు. అందులోనూ ఇటీవల జరిగిన కాశీలోని ప్రయాగరాజ్ కన్నా త్రివేణి సంగ
Maha Kumbh Mela: కుంభమేళ టైంలో త్రివేణి సంగమంలో బోటు నడిపిన ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ ఫ్యామిలీకి రూ.12.8 కోట్ల ట్యాక్స్ నోటీసు ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. ఆ పన్ను నోటీసుపై ఓ ఫైనాన్షియల్ ప్ల
Ganga water: మహాకుంభ వేళ గంగా నది నీరు స్నానానికి యోగ్యంగా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2023 నుంచి 2025 వరకు గంగా నద
ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భ
Isha Ambani | రేపటితో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు సైతం ప్రయాగ్రాజ్ (Prayagraj)కు పోటెత్తుతున్నారు.
Akshay Kumar | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు.
JP Nadda | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Maha Kumbh: త్రివేణి సంగమ పవిత్ర జలాలు ఇప్పుడు యూపీ జైళ్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఖైదీలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రత్యేక కలశాల్లో జైళ్లకు మహాకుంభ్ నీటిని తీసుకెళ్లారు. సుమారు 90 వ