‘ఆపరేషన్ వాలెంటైన్' చిత్ర బృందం గురువారం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు హీరో వరుణ్తేజ్, కథానాయిక మానుషి చిల్లర్తో పాటు చిత్రబృందం నివాళులర్పించింది.
Konda Surekha | దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల(Martyrs) ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం వారికిచ్చే అసలైన నివాళి అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
ఇటీవల గుండెపోటుతో మరణించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు శశివర్ధన్రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో నివాళి అర్పిస్తు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.
తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవం సందర్భంగా బుధవారం జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత ఇంజినీర్లకు ఘనంగా నివాళులర్పించారు. నవాజ్ అలీ జంగ్ బహదూర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6న ప్రతి ఏటా ‘తెలంగాణ �
NRI | వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్(Chandramohan)కు అంతర్జాల మాధ్యమంగా(internet platform) సంస్మరణ సభ నిర్వహించి ఘన నివాళులు(Tribute) అర�
Putta Madhukar | గెలుపోటములతో సంబంధం లేకుండా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్�
Governor Tamilisai | ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్ల
MLA Gangula | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalkar) అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కరీ�
చిల్పురు మండలం రాజవరం గ్రామం కన్నీటి సంద్రమైంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అంత్యక్రియలు వేలాది మంది అశ్రునయనాల నడుమ మంగళవారం ముగిశాయి.
Minister Errabelli | జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్