తెలంగాణలో చరిత్రాత్మకంగా జరుగుతున్న పోడు పట్టాల పంపిణీని గిరిజనులు పండుగలా జరుపుకుంటున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల
సమైక్య రాష్ట్రంలో తండాలు ఎట్లుండేది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ఎట్లున్నయ్' ఆలోచించాలని గిరిజనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగునీరందక.. రోడ్డు సౌకర్యం లేక, వైద్యం �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నింగినంటింది. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో తండాలు సందడిగా మారాయి. ఆయా తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయక�
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
Medaram Jathara | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. అమ్మవార్ల పూజారుల సంఘం
దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్�
‘రంగుల హోళీ ( Holi )’.. దేశవ్యాప్తంగా ఒకేరోజు జరుపుకొనే పండుగ. కానీ, తెలంగాణలో తొమ్మిది రోజుల వేడుక. ఇక్కడ ఒక్కో పండుగదీ.. ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో ‘హొళీ’ సందర్భంగా చిన్నారుల జాజిరి, కాముడాటలతో పల్లెలన్న�