కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలపై శుక్రవారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఎదుట అందోళన నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గురు భక్తితో ఏకలవ్యుడు చేసిన త్యాగం చరిత్రలో నిలబడిపోయిందని ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ట్యాం�
Vijay Devarakonda | గిరిజన జాతికి విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని
Pradeep Majhi: ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ.. సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో భాత్రా సంఘం ఆయన్ను కులం నుంచి బహిష్కరిస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అవలంభిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల వల్ల ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.జి.నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు
గిరిజనుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు.
గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చా